చేబ్రోలు: సంగం డెయిరీ పాల ట్యాంకర్ ఢీ కొని మెకానిక్ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వేజండ్ల అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తెనాలి చినరావూరుకు చెందిన అవ్వారు మోహన కృష్ణ(25) ద్విచక్ర వాహనంపై నారాకోడూరు వైపు నుంచి తెనాలికి వెళ్తున్నాడు. వేజండ్ల అడ్డరోడ్డు సమీపంలో తమిళనాడు నుంచి సంగం డెయిరీకి వెళ్తున్న సంగం డెయిరీ పాల వాహనం ప్రమాదవశాత్తూ ఢీ కొట్టింది. ఈ ఘటనలో యువకుడు మోహనకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. మృతుడు మోహనకృష్ణ తెనాలిలో బైక్ మెకానిక్ పనిచేస్తున్నట్లు తెలిసింది. చేబ్రోలు ఎస్ఐ పి.మహేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదఘటన విషయాలను నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Breadcrumb
- HOME
‘సంగం’ ట్యాంకర్ ఢీ కొని యువకుడి మృతి
Published Thu, Mar 28 2024 1:40 AM
Related news
-
No Headline
పిన్నెల్లి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన జనసందోహంమాచర్ల రూరల్: మాచర్ల మహాసంద్రంగా మారింది. మండుటెండను లెక్కచేయక నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.శ్యాం ప్రసాద్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. పిన్నెల్లి వెంట సోదరి జవ్వాజి నాగమణి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి మరుమాముల శ్రీనివాసశర్మ, సీనియర్ న్యాయవాది చిలంకూరి నాగిరెడ్డి, మారం వెంకటేశ్వరరావు (లడ్డూ)లు ఉన్నారు. ఆలయాల్లో పూజలు మాచర్ల: ఉదయం రింగురోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు మూడు గంటల సేపు దేవాలయం వద్ద వేచి ఉండి వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత దేవాలయం నుంచి వేలాది మంది పీఆర్కే వెంట సాగారు. రింగురోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా మహిళలు, రైతులు, యువకులు, వైఎస్సార్సీపీ నాయకులు కేరింతలు కొడుతూ బారులు తీరారు. పార్కు సెంటర్కు చేరుకునే ముందు అతిథులందరికీ భారీ క్రేన్లతో గజమాలలు వేసి సత్కరించారు. వేలాది మందితో పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసిన వైఎస్సార్సీపీ ప్రభంజనం కనబడింది. కార్యక్రమంలో అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, మార్కెట్ యార్డు చైర్మన్లు, మాజీ చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, జెడ్పిటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.పీఆర్కే నామినేషన్ దాఖలు -
పల్నాడు
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 20247నేడు చెన్నుని కల్యాణం మాచర్ల: పట్టణంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం కల్యాణం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు.జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండలో బొల్లా బ్రహ్మానాయుడు, పెదకూరపాడులో నంబూరు శంకరరావు, చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడులు నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. న్యూస్రీల్ మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేటల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ తరలివచ్చిన జనం తీన్మార్, సంప్రదాయ నృత్యాలతో సందడి కార్యక్రమానికి హాజరైన పార్టీ ప్రముఖులు -
No Headline
చిలకలూరిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీ చిలకలూరిపేటలో నూతన అధ్యాయనానికి నాంది పలికింది. చిలకలూరిపేట చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నియోజవర్గం నుంచి తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు పార్టీ పతాకాలు చేతపట్టి కదం తొక్కారు. పట్టణంలోని బ్యాంకుకాలనీలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9.45 గంటలకు ర్యాలీ ప్రారంభమైంది. ప్రచార రథం పైనుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, పార్టీ నాయకులు విడదల గోపీనాథ్, జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్సైదా తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నరసరావుపేట సెంటర్, భాస్కర్ సెంటర్, చౌత్రా సెంటర్, రూరల్ పోలీస్స్టేషన్ రోడ్డు, కళామందిర్సెంటర్, గడియార స్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. తీన్మార్ వాయిద్యాల నడుమ కార్యకర్తలు సందడి చేశారు. అడుగడునా భవనాలౖపై నుంచి మహిళలు, అభిమానులు పూల వర్షం కురిపించారు. మహిళలు ప్రచారరథంపై ఉన్న నాయకులకు గుమ్మడికాయలతో దిష్టితీసి, హారతులు పట్టి జయం కలగాలని ఆకాంక్షించారు. సుగా లి మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణతో వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. నామినేషన్ ర్యాలీ జైత్రయాత్రలా కొనసాగింది. ముందుగా పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో కావటి మనోహర్నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్నాయుడుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ లాలూపురం రాము, గుంటూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు కలసి అభినందనలు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న కావటి మనోహర్ నాయుడు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.నారదమునికి అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొంటు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బీపీ నాయుడు, బైరా వెంకటకృష్ణ, బొంతు నాగిరెడ్డి, తాళ్ల అంజిరెడ్డి, పఠాన్ తలహాఖాన్, గుత్తా యాములయ్య, ఘంటా శంకర్, మద్దూరి కోటిరెడ్డి, ఏవీఎం సుభాని, ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గాదె సుజాత, పార్టీ వివిధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కావటి నామినేషన్ దాఖలు -
వినుకొండలో జన ప్రవాహం
వినుకొండ(నూజెండ్ల): వినుకొండకు జన ప్రవాహం తరలివచ్చింది. వినుకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ సందర్భంగా 50 వేల మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి. బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ యర్రం వెంకటేశ్వరరెడ్డి, యువ నాయకుడు గిరిబాబులతో కలసి సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. తొలుత గుంటి ఆంజనేయస్వామి దేవాలయం, పెద్దమసీదు, ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం కారంపూడి రోడ్డులోని బొల్లా కన్వెన్షన్ హాల్ వద్ద నుంచి కుటుంబసభ్యులు బొల్లా ఆదిలక్ష్మి, గిరిబాబులతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ బొల్లా కన్వెన్షన్ హాల్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. కర్ణాటక కళాకారుల ప్రత్యేక నృత్యాలు, డీజే సౌండ్ల హోరు మధ్య ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈపూరు, బొల్లాపల్లి, శావల్యాపురం, నూజెండ్ల, వినుకొండ రూరల్, వినుకొండ టౌన్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం విశేషం. రహదారి పొడవున బిల్డింగ్లపై నుంచి ప్రజలు అభివాదం చేస్తూ ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ప్రధాన సెంటర్లలో మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ శివయ్య స్థూపం సెంటర్ వద్దకు రాగానే నాలుగువైపులా రహదారులు ఇసుకేస్తే రాలనంతగా జనం ఎండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్న సమయంలో కూడా కిక్కిరిసిపోయారు. శివయ్య స్థూపం సెంటర్లో 10 భారీ క్రేన్లతో భారీ గజమాలలు ఎమ్మెల్యేకు వేసి అభిమానులు ప్రత్యేక అభిమానం చాటుకున్నారు. కార్యకర్తల త్యాగాలను మరువలేను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కార్యకర్తలు చూపిన అభిమానం, ఆదరణ, వారి త్యాగాలను మరువలేనిదన్నారు. మండుటెండలో సైతం తనపై ప్రేమ, అభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని, టీడీపీ నాయకులు బెదిరింపులకు భయపడమని అన్నారు. కార్యకర్తల కష్టం ఊరికే పోదని, మరలా మనమే అధికారంలోకి వస్తామని అన్నారు. వినుకొండ అభివృద్ధికి టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. లక్ష మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలని నేను సంకల్పిస్తే, సింగరచెరువుకు నీరు రాకుండా అడ్డుకోవడం టీడీపీ వారికే చెల్లిందని అన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు తమ హయాంలోనే పూర్తిచేస్తామన్నారు. టీడీపీ నాయకులు గ్రామాల్లో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని, ఎవరూ భయపడవద్దని తమ ప్రాణాలైనా అడ్డువేసి కాపాడతానని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయసహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొల్లా నామినేషన్ -
మండాదిలో కలెక్టర్ పల్లెనిద్ర
వెల్దుర్తి: మండలంలోని మండాది గ్రామంలో కలెక్టర్ లోతేటి శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ. శ్యాం ప్రసాద్లు ఆదివారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మండాది ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ బూత్లను పరిశీలించి పాఠశాలలో ఏర్పాటు చేసి న గదిలో పల్లె నిద్ర చేశారు. సోమవారం ఉదయం గ్రామంలో తిరిగి ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వారికి నచ్చిన పార్టీలకే వేసుకోవాలన్నారు. గ్రామంలో ఎలాంటి ఒత్తిడిలు, ప్రలోభాలు పెడితే వెంటనే ఎన్నికల అధికారికి సమాచారమివ్వాలన్నారు. అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని గుండ్లపాడులో ఉన్న నాలుగు పోలింగ్ బూత్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని పలు ఓటర్లతో మాట్లాడా రు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శ్రీహరిని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలలో బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు.
Related News by category
-
పల్నాడు
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 20247నేడు చెన్నుని కల్యాణం మాచర్ల: పట్టణంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం కల్యాణం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు.జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండలో బొల్లా బ్రహ్మానాయుడు, పెదకూరపాడులో నంబూరు శంకరరావు, చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడులు నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. న్యూస్రీల్ మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేటల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ తరలివచ్చిన జనం తీన్మార్, సంప్రదాయ నృత్యాలతో సందడి కార్యక్రమానికి హాజరైన పార్టీ ప్రముఖులు -
వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు నామినేషన్
పెదకూరపాడు: వైఎస్సార్ సీపీ పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు నామినేషన్ జన జాతరను తలపించింది. మండుటెండనూ లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, యువకులు తరలివచ్చారు. కాలచక్ర రోడ్డు జన సంద్రమైంది. తొలుత తన ఇంటి నుంచి ఉదయం 8 గంటలకు శంకరరావు బయలుదేరారు. శంకరరావుకు భార్య వసతంకుమారి, కుటుంబ సభ్యులు గుమ్మడి కాయలతో హారతి పట్టి విజయతిలకం దిద్దారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి తుళ్లూరు మండలం పెద్ద పరిమిలోని తమ ఇష్టదైవమైన సాయిబాబా, ఆంజనేయస్వామిలకు పూజలు నిర్వహించారు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం అభిమానులతో కలసి అమరావతి మండలం 14వ మైలు వద్దకు చేరుకుని అక్కడ నుంచి ర్యాలీగా అమరావతి, 75త్యాళ్లూరు మీదగా పెదకూరపాడులోని ఆర్వో కార్యాలయానికి చేరుకోని ఆర్వో కందుల శ్రీరాములుకు నామినేషన్ పత్రాలు అందించారు. అంతకు ముందు శంకరరావు సతీమణి వసంతకుమారి, కుమారుడు కళ్యాణ్ చక్రవర్తిలు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాలచక్ర రోడ్డు జనమయం అమరావతి–పెదకూరపాడు కాల చక్ర రోడ్డు జనంతో నిండిపోయింది. అమరావతి, లింగాపురం, బలుసుపాడు, పరస, 75త్యాళ్లూరు, అబ్బరాజుపాలెం, పెదకూరపాడు గ్రామాల గుండా ర్యాలీ సాగింది. 75త్యాళ్లూరు వద్ద అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. అమరావతిలోని అంబేడ్కర్ విగ్రహానికి శంకరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ధి చేసి చూపించా.. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసి చూపించానని.. అందుకే ధైర్యంగా ఓటు అడుగుతున్నానని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు అన్నారు. టీడీపీ ఎన్ని కూటములు కట్టినా పెదకూరపాడులో పార్టీ విజయం ఖాయమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారికి మద్దతు ఉంటుందనేందు కు నామినేషన్కు హాజరైన ప్రజలే సాక్ష్య మని అన్నారు. కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక మోజార్టీతో గెలుపు తథ్యం పెదకూరపాడులో ముందే శంకరరావు గెలుపు కనిపిస్తోందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. క్రోసూరు, సత్తెనపల్లి మార్కెట్ యార్డు చైర్మన్లు ఈదా సాంబిరెడ్డి, పెండెం బాబురావు పాల్గొన్నారు.ఇది విజయోత్సవ ర్యాలీ శంకరరావు నామినేషన్కు వచ్చిన జనవాహిని చూస్తే ఇది నామినేషన్ పర్వం కాదు, శంకరరావు విజయోత్సవంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు వంగవీటి నరేంద్ర అన్నారు. ఇంత జనాన్ని చూస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదన్నారు. అభివృద్ధికి మారుపేరుగా జగనన్న, శంకరన్న నిలిచారన్నారు.పెదకూరపాడులో ఫ్యాన్ ప్రభజనం ఇప్పుడే కనిపిస్తోందన్నారు. -
మండాదిలో కలెక్టర్ పల్లెనిద్ర
వెల్దుర్తి: మండలంలోని మండాది గ్రామంలో కలెక్టర్ లోతేటి శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ. శ్యాం ప్రసాద్లు ఆదివారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మండాది ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ బూత్లను పరిశీలించి పాఠశాలలో ఏర్పాటు చేసి న గదిలో పల్లె నిద్ర చేశారు. సోమవారం ఉదయం గ్రామంలో తిరిగి ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వారికి నచ్చిన పార్టీలకే వేసుకోవాలన్నారు. గ్రామంలో ఎలాంటి ఒత్తిడిలు, ప్రలోభాలు పెడితే వెంటనే ఎన్నికల అధికారికి సమాచారమివ్వాలన్నారు. అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని గుండ్లపాడులో ఉన్న నాలుగు పోలింగ్ బూత్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని పలు ఓటర్లతో మాట్లాడా రు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శ్రీహరిని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలలో బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. -
No Headline
పిన్నెల్లి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన జనసందోహంమాచర్ల రూరల్: మాచర్ల మహాసంద్రంగా మారింది. మండుటెండను లెక్కచేయక నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.శ్యాం ప్రసాద్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. పిన్నెల్లి వెంట సోదరి జవ్వాజి నాగమణి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి మరుమాముల శ్రీనివాసశర్మ, సీనియర్ న్యాయవాది చిలంకూరి నాగిరెడ్డి, మారం వెంకటేశ్వరరావు (లడ్డూ)లు ఉన్నారు. ఆలయాల్లో పూజలు మాచర్ల: ఉదయం రింగురోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు మూడు గంటల సేపు దేవాలయం వద్ద వేచి ఉండి వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత దేవాలయం నుంచి వేలాది మంది పీఆర్కే వెంట సాగారు. రింగురోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా మహిళలు, రైతులు, యువకులు, వైఎస్సార్సీపీ నాయకులు కేరింతలు కొడుతూ బారులు తీరారు. పార్కు సెంటర్కు చేరుకునే ముందు అతిథులందరికీ భారీ క్రేన్లతో గజమాలలు వేసి సత్కరించారు. వేలాది మందితో పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసిన వైఎస్సార్సీపీ ప్రభంజనం కనబడింది. కార్యక్రమంలో అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, మార్కెట్ యార్డు చైర్మన్లు, మాజీ చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, జెడ్పిటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.పీఆర్కే నామినేషన్ దాఖలు -
వినుకొండలో జన ప్రవాహం
వినుకొండ(నూజెండ్ల): వినుకొండకు జన ప్రవాహం తరలివచ్చింది. వినుకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ సందర్భంగా 50 వేల మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి. బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ యర్రం వెంకటేశ్వరరెడ్డి, యువ నాయకుడు గిరిబాబులతో కలసి సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. తొలుత గుంటి ఆంజనేయస్వామి దేవాలయం, పెద్దమసీదు, ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం కారంపూడి రోడ్డులోని బొల్లా కన్వెన్షన్ హాల్ వద్ద నుంచి కుటుంబసభ్యులు బొల్లా ఆదిలక్ష్మి, గిరిబాబులతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ బొల్లా కన్వెన్షన్ హాల్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. కర్ణాటక కళాకారుల ప్రత్యేక నృత్యాలు, డీజే సౌండ్ల హోరు మధ్య ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈపూరు, బొల్లాపల్లి, శావల్యాపురం, నూజెండ్ల, వినుకొండ రూరల్, వినుకొండ టౌన్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం విశేషం. రహదారి పొడవున బిల్డింగ్లపై నుంచి ప్రజలు అభివాదం చేస్తూ ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ప్రధాన సెంటర్లలో మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ శివయ్య స్థూపం సెంటర్ వద్దకు రాగానే నాలుగువైపులా రహదారులు ఇసుకేస్తే రాలనంతగా జనం ఎండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్న సమయంలో కూడా కిక్కిరిసిపోయారు. శివయ్య స్థూపం సెంటర్లో 10 భారీ క్రేన్లతో భారీ గజమాలలు ఎమ్మెల్యేకు వేసి అభిమానులు ప్రత్యేక అభిమానం చాటుకున్నారు. కార్యకర్తల త్యాగాలను మరువలేను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కార్యకర్తలు చూపిన అభిమానం, ఆదరణ, వారి త్యాగాలను మరువలేనిదన్నారు. మండుటెండలో సైతం తనపై ప్రేమ, అభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని, టీడీపీ నాయకులు బెదిరింపులకు భయపడమని అన్నారు. కార్యకర్తల కష్టం ఊరికే పోదని, మరలా మనమే అధికారంలోకి వస్తామని అన్నారు. వినుకొండ అభివృద్ధికి టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. లక్ష మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలని నేను సంకల్పిస్తే, సింగరచెరువుకు నీరు రాకుండా అడ్డుకోవడం టీడీపీ వారికే చెల్లిందని అన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు తమ హయాంలోనే పూర్తిచేస్తామన్నారు. టీడీపీ నాయకులు గ్రామాల్లో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని, ఎవరూ భయపడవద్దని తమ ప్రాణాలైనా అడ్డువేసి కాపాడతానని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయసహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొల్లా నామినేషన్
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement