ట్రినిటిలో ఫ్లాష్‌మబ్‌ | Sakshi
Sakshi News home page

ట్రినిటిలో ఫ్లాష్‌మబ్‌

Published Fri, Mar 10 2023 1:36 AM

- - Sakshi

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లిలోని ట్రినిటి ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినులు గురువారం ఫ్లాష్‌మబ్‌ నిర్వహించారు. స్టాప్‌ వైలెన్స్‌.. ఎగినెస్ట్‌ ఉమెన్స్‌ అనే అంశంపై ఫైనలియర్‌ విద్యార్థినులు నిర్వహించిన ప్లాష్‌మబ్‌ అలరించింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అణచివేతకు గురవుతున్న తరుణంలో ఆడవారిని చదవనిద్ధాం..ఆడవారిని ఎదగనిద్ధాం దేశాభివృద్ధికి పాటుపడదాం అనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అకడమిక్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ప్రిన్సిపాల్‌ మణిగణేశన్‌, సురేశ్‌, రాజిరెడ్డి, నటరాజన్‌, స్వాతి, ప్రభాకర్‌, పద్మిని తదితరులున్నారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement