రైతుల పరామర్శ పేరుతో బాబు రాజకీయ పర్యటన: ఆమంచి | Sakshi
Sakshi News home page

రైతుల పరామర్శ పేరుతో బాబు రాజకీయ పర్యటన: ఆమంచి

Published Sun, Dec 10 2023 7:04 PM

Amanchi Krishna Mohan Comments On Chandrababu - Sakshi

సాక్షి, బాపట్ల: చంద్రబాబుకు వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో క్రాఫ్ ఇన్సూరెన్స్ ఐదేళ్లకు రూ. కోటి ఇస్తే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లకే రూ. 30 కోట్లు ఇచ్చిందన్నారు.

శవాలపై పేలాలు ఏరుకున్నట్లు చంద్రబాబు రైతులను పరామర్శించారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయ పర్యటన చేశారని ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: తప్పుడు కథనాలతో రామోజీ శునకానందం: మంత్రి అంబటి

Advertisement

తప్పక చదవండి

Advertisement