సాక్షి, అమరావతి: అసమానతలు లేని సమ సమాజ నిర్మాణమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. భట్రాజు కార్పొరేషన్ చైర్పర్సన్ కూరపాటి గీతాంజలి దేవి అధ్యక్షతన ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భట్రాజు కులస్తుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల్లోని చివరి వారికి కూడా మేలు జరగాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నారన్నారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. ఇటు పార్టీ పదవులు, అటు నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. కార్పొరేషన్లు ఆయా కులాలకు గుర్తింపును తెచ్చి.. వారిలో చైతన్యాన్ని, భవిష్యత్తు పట్ల ఆశను నింపాయన్నారు. రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రాజ్యమేలుతోందన్నారు. దీన్ని అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో బీసీలు బలమైన వర్గాలుగా ఎదగాలని కోరారు.
చంద్రబాబులా రాజకీయ ఎత్తులు వేస్తే..
చంద్రబాబులా రాజకీయ ఎత్తులు వేస్తే అధికారంలోకి రావడం చాలా సులువని.. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇందుకు భిన్నం అని సజ్జల చెప్పారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుని అధికారంలోకి రావాలన్నదే సీఎం జగన్ ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్న పథకాల అమలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ మేలే సీఎం జగన్ లక్ష్యం
Published Mon, Jul 26 2021 4:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement