తూప్రాన్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నీచ మైన, దుర్మార్గమైన పాలన కొనసాగిస్తు న్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్కు చేరుకున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఉత్తమ్ పాల్గొన్నారు. పోత రాజుపల్లి చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి లభించిందన్నారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం ద్వారా ఆ పార్టీ నాయకులకు వేల కోట్లు దోచిపెడు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం ప్రతీ కుటుంబానికి మూడు ఎకరాలు ఇస్తానని గద్దెనెక్కారని, ఇప్పటికీ ఎనిమిదేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఇవ్వలేదని విమ ర్శించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
కేసీఆర్ది నీచమైన పాలన: ఉత్తమ్
Published Mon, Mar 21 2022 3:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement