ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి | YSRCP Leaders Complained To SP On TDP, Details Inside | Sakshi
Sakshi News home page

ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి

Published Sun, May 12 2024 6:42 PM

 Ysrcp Leaders Complained To Sp On Tdp

సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలింగ్‌ సజావుగా జరగకుండా టీడీపీ కుట్ర పన్నుతోందని ఎస్పీకి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ గొడవలకు ప్లాన్‌ చేస్తోంది. మాకు ఉన్న సమాచారంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాం. టీడీపీ ‘‘వుయ్‌’’ యాప్‌లో ఓటర్ల డేటా తీసుకొని మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ‘వుయ్‌’ యాప్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement