ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠా సభ్యుడు ఉన్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్కు వివిధ పనుల కోసం నాన్ట్రేడ్ సిమెంట్ అవసరం పడింది. దీని కోసం ఆన్లైన్లో సెర్చ్ చేయగా బిహర్కు చెందిన కుందన్ లైన్లోకి వచ్చాడు. ప్ర ముఖ కంపెనీకి చెందిన నాన్ట్రేడ్ సిమెంట్ బస్తా ఒక్కంటికి రూ.275లకు సరఫరా చేస్తామని నమ్మించాడు. సదరు కాంట్రాక్టర్ గత నెల 10వ తేదీన రూ.2.66 లక్షలు కుందన్కు పంపాడు. అయితే 24 గంటల వ్యవధిలో సిమెంట్ బస్తాలు సరఫరా చేస్తామన్న నేరగాడు పంపకపోవడంతో సదరు కాంట్రాక్టర్ జిల్లా పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఎస్పీ అఖిల్మహాజన్ చాకచక్యంగా వ్యవహరించి సైబర్క్రైమ్ ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పోలీసుల అదుపులో సైబర్ నేరగాడు
Published Sun, Jun 11 2023 12:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement