ప్రతిభను చాటాలి | Sakshi
Sakshi News home page

ప్రతిభను చాటాలి

Published Thu, Jun 1 2023 3:18 AM

-

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన వారు పొంగిపోవొద్దు. ఓటమి పాలైన వారు కుంగిపోవద్దు. గెలుపు కోసం మళ్లీ ప్రయత్నించాలి. నిత్యం ప్రాక్టీస్‌ చేయడంతోనే విజయం సాధ్యం. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు ఐకమత్యాన్ని చాటుతాయి. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. క్రీడాకారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ వంటి క్రీడాపోటీల్లో రాష్ట్ర ప్రతిభను చాటాలి.

– గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌

Advertisement
Advertisement