Sakshi News home page

నోడల్‌ అధికారుల నియామకం

Published Thu, Nov 16 2023 6:22 AM

-

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి తెలిపారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, కల్వకుర్తి, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో 22వ తేదీ వరకు, ఎల్బీనగర్‌ నియోజక వర్గంలో 20 వరకు, శేరిలింగంపల్లి నియోజక వర్గంలో 23వరకు ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ సమాచారం, ఇతర ఫిర్యాదుల కోసం నియోజకవర్గాల వారీగా నోడల్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు.

నియోజకవర్గం నోడల్‌ అధికారి ఫోన్‌ నంబర్‌

జిల్లాస్థాయి కేఎస్‌బీ కుమారి 79950 86357

ఇబ్రహీంపట్నం బి.వెంకటేశ్వర్లు 98499 04219

ఎల్‌బీ నగర్‌ పి.విజయలక్ష్మి 77021 04249

మహేశ్వరం వి.నవత 80080 13151

రాజేంద్రనగర్‌ రవికుమార్‌ 90105 46941

శేరిలింగంపల్లి ప్రేమ్‌కుమార్‌ 95150 50844

చేవెళ్ల రాకేశ్‌ 98497 75689

కల్వకుర్తి ఎన్‌.రాజేందర్‌రెడ్డి 90001 01457

షాద్‌నగర్‌ భాస్కర్‌ 82477 42913

Advertisement

What’s your opinion

Advertisement