Sakshi News home page

మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ

Published Tue, Nov 21 2023 4:36 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ - Sakshi

● పాల్గొన్న కలెక్టర్‌, నియోజకవర్గాల

జనరల్‌ అబ్జర్వర్లు

సిద్దిపేటరూరల్‌: మైక్రో అబ్జర్వర్లకు సోమవారం శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు రెండో బ్యాచ్‌ మైక్రో అబ్జర్వర్లకు మాస్టర్‌ ట్రైనర్‌ అయోధ్యారెడ్డి బృందం శిక్షణ ఇచ్చింది. ఈ మేరకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, హుస్నాబాద్‌, సిద్దిపేట నియోజకవర్గాల జనరల్‌ అబ్జర్వర్‌ జయశ్రీఎస్‌.భోజ్‌, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాల జనరల్‌ అబ్జర్వర్‌ మన్మోహన్‌ ప్రసాద్‌లు ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీరికి అవగాహన కలిగి ఉండాలన్నా రు. మైక్రో అబ్జర్వర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement