క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జోడీ    | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జోడీ   

Published Wed, Mar 27 2024 4:27 AM

Bopanna pair in the quarter final - Sakshi

మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోరీ్నలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 7–5, 7–6 (7/3)తో హుగో నిస్‌ (మొనాకో)–జాన్‌ జిలెన్‌స్కీ (పోలాండ్‌) జోడీపై గెలిచింది. 99 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్‌ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్‌ చేశారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement