క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌

Published Fri, Jan 26 2024 4:20 AM

India in the quarter finals - Sakshi

మహిళల హాకీ ఫైవ్స్‌ ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మస్కట్‌లో నమీబియాతో జరిగిన గ్రూప్‌ ‘సి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 7–2తో గెలిచింది.  నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి రజని భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.

Advertisement
Advertisement