IPL 2024: రిషబ్‌ పంత్‌కు జరిమానా   | Sakshi
Sakshi News home page

IPL 2024: రిషబ్‌ పంత్‌కు జరిమానా  

Published Tue, Apr 2 2024 8:49 AM

IPL 2024: Delhi Capitals Captain Rishabh Pant Fined For Slow Over Rate - Sakshi

స్లో ఓవర్‌ రేట్‌ కారణంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఆదివారం విశాఖపట్నంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఢిల్లీ హోం మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు.

దీంతో ఐపీఎల్‌ నియమావళి ప్రకారం జట్టు కెపె్టన్‌ పంత్‌పై జరిమానా పడింది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టింది. 

Advertisement
Advertisement