Sakshi News home page

Indonesia Open 2022: తొలి రౌండ్‌లోనే సింధు పరాజయం

Published Wed, Jun 15 2022 9:53 AM

PV Sindhu Knocked Out 1st Round Indonesia Open Super Series Badminton - Sakshi

ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత స్టార్‌ పీవీ సింధు 14–21, 18–21తో హి బింగ్‌ జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాయిప్రణీత్‌ 16–21, 19–21తో విటింగస్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 21–15, 21–8తో ఇషిక జైస్వాల్‌ (అమెరికా)–గురజాడ శ్రీవేద్య (భారత్‌) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement