శ్రీకాకుళం క్రైమ్: పరీక్షల్లో అన్ని సబ్జెక్టులూ తప్పడంతో మనస్థాపం చెందిన శ్రీకాకుళం నగరంలోని దమ్మలవీధికి చెందిన ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఒకటో పట్టణ ఎస్ఐ బలివాడ గణేష్ తెలిపిన వివరాల మేరకు.. దమ్మలవీధిలో నివాసముంటున్న మండా రమణమ్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పద్మలతకు వివాహమై ఇద్దరు పిల్లలుండగా, చిన్న కుమార్తె ఝాన్షీ (24) ఎచ్చెర్లలోని శివాని కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. పెద్ద కుమార్తె బీసీ హాస్టల్లో కుక్గా పనిచేస్తూ పిల్లలు, తల్లి రమణమ్మ, చెల్లెలు ఝాన్షీతో కలిసి అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి శరంగడల్ వీధిలో అయ్యప్పస్వామి భజన వద్దకు తల్లీ, పెద్ద కుమార్తె వెళ్లారు. ఇంతలో ఝాన్సీ తలుపులు వేసుకుంది. పిల్లలు భయపడి పక్కింటి వారి ఫోన్ తీసుకుని తల్లికి విషయం చెప్పారు. వారు వచ్చి చూడగా ఫ్యాన్ హుక్కు చున్నీతో ఝాన్షీ వేలాడుతూ కనిపించింది. కిందకి దింపి చూసేసరికి ప్రాణం పోయింది. అక్కడే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్పై సూసైడ్ నోట్ గుర్తించారు. ‘అమ్మా.. ఫస్టియర్ ఫస్ట్ సెమ్లో ఫెయిలయ్యాను. ఫ్రెండ్స్ అందరూ పాసయ్యారు. రిజల్ట్ వచ్చి చాలా రోజులైంది. నేను ఫెయిలైనట్లు మీకు తెలిస్తే మిమ్మల్ని ఫేస్ చేయలేను. నామీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నాకు భయమేస్తోంది. అందుకే చనిపోతున్నా.. సారీ..’ అంటూ ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి ఆరా తీశారు. తమకు ఎవరిపై అనుమానం లేదని, ఎప్పుడూ సరదాగా ఉండే కుమార్తె ఈ ఘాతుకానికి పాల్పడుతుందని అనుకోలేదని తల్లి పోలీసుల వద్ద వాపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.
పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య
Published Sun, Nov 19 2023 12:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement