సంక్షేమ పథం | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథం

Published Sun, Nov 19 2023 12:48 AM

- - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్‌యాప్‌ను ప్రవేశ పెట్టడం శుభ పరిణామం. ఉపాధ్యాయులు సరైన సమయానికి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు బోధన చేయాలన్న లక్ష్యం సరైనదే. అలాగే నాడు–నేడు పథకం ద్వారా సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. బడుల రూపురేఖలు మారడంతో ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంగా వెళ్తున్నారు. గతంలో పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉండేవి. ఇప్పుడు కార్పొరేట్‌ స్థాయిలో సర్కారు బడులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అవసరమైన జగనన్న విద్యా కానుకలతో పేద పిల్లలు మరింత మంది బడి బాట పడుతున్నారు.

– బి.శంకరం, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం,

ఇచ్ఛాపురం మండలం

1/2

2/2

Advertisement
Advertisement