దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్ చాలాకాలంగా బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల హవానే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే సమీప కాలంలో ఆ ట్రెండ్ మారుతోంది. తమిళనాడుకు చెందిన అమ్మాయిలు కథానాయికగా నటించటానికి ముందుకు వస్తున్నారు. అలా తాజాగా సువితా రాజేంద్రన్ అనే తమిళ అమ్మాయి తామీ అనే చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు అంటూ జాలీగా సాగే కథా చిత్రం ఇది. ప్రవీణ్ దశరథం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇందులో మరో కథానాయకి నటి చాందిని తమిళరసన్ నటించారు. కాగా తన సినీ రంగ ప్రవేశం గురించి నటి సువితా రాజేంద్రన్ తెలుపుతూ చిన్న తనం నుంచి నటుడు కమలహాసన్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అలా నటనపై ఆసక్తి పెరిగిందన్నారు. దీంతో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటిస్తానని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు సంకోచించడంతో పాటు భయపడ్డారన్నారు. కారణం తనకు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడమేనన్నారు. అయితే ఉద్యోగం పేరుతో చైన్నెకి వచ్చిన తాను ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించానన్నారు.
అదేవిధంగా ఒక కూత్తుపట్టరై కళాకారుడి వద్ద తాను నటనలో శిక్షణ పొందానని చెప్పారు. ఆ తర్వాత సినిమా రంగంపై దృష్టి సాధించానన్నారు. అలా వచ్చిన అవకాశమే తామి చిత్రం అని చెప్పారు. ఇందులో దర్శకుడు సూచనల మేరకు బాగా నటించానని భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. ఇందులో తాను జర్నలిస్టు పాత్రను పోషించినట్లు చెప్పారు.
కమలహాసన్ అంటే చాలా ఇష్టం
Published Sun, Mar 26 2023 2:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement