సాక్షి,చైన్నె: ఎంజీఎం హెల్త్ కేర్లో 11 నెలల శిశువుకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గురువారం ఈ వివరాలను ఎంజీఎం వైద్యులు డాక్టర్ త్యాగరాజన్ శ్రీనివాసన్, డాక్టర్ కార్తీక్ మదివానన్ మీడియాకు వివరించారు. ఒడిశాకు చెందిన ఓ దంపతులకు జన్మించిన 11 నెలల శిశువు కాలేయ కేన్సర్తో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ శిశువును శస్త్ర చికిత్స నిమిత్తం చైన్నెకు తీసుకొచ్చారు. ఎంజీఎం ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం 40 మంది వైద్యులతో కూడిన బృందం 16 గంటల పాటు సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను నిర్వహించింది. ఈ శిశువుకు తమిళనాడుకు చెందిన 42 ఏళ్ల దాత నుంచి కాలేయం సేకరించారు. ఈ దాత కాలేయం పెద్దది కావడంతో దాని స్వరూపం తగ్గించేందుకు, సంరక్షించేందుకు ఆధునిక విధానాన్ని అనుసరించి 11 నెలల శిశువుకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేశామని వైద్యులు వివరించారు. ఎంజీఎం హెల్త్ కేర్ సీఈఓ హరీష్ మణియన్ పాల్గొన్నారు.
11 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స
Published Fri, Nov 17 2023 1:32 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement