సాక్షి, చైన్నె : మహిళా అభ్యన్నతే లక్ష్యంగా మంత్రి పళణివేల్ త్యాగరాజన్ సమక్షంలో మ్యాడ్ అబౌట్ మద్రాసు కార్యక్రమంలో ఎఫ్ఐసీసీ ఎఫ్ఎల్ఓ , ఏఎన్ఎన్ఈడబ్ల్యూ మధ్య ఒప్పందం జరిగింది. శనివారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫోరమ్, అసోసియేషన్ ఫర్ నాన్ ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్(ఏఎన్ఎన్ఈడబ్ల్యూ), ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ మేరకు వెనుక బడిన సామాజిక వర్గ మహిళల అభ్యున్నతి, నైపుణ్యాల అభివృద్ధి, విద్యా కార్యక్రమాలు, ప్రాథమిక ఐటీ కార్యక్రమాలు, తదితర అంశాలపై మహిళలు కెరీర్ అవకాశాలను మెరుగు పరిచే విధంగా ఈ ఒప్పందాలలో అంశాలను పొందు పరిచారు. కార్యక్రమంలో మంత్రి పళణి వేల్ త్యాగరాజన్తో పాటు, ఎఫ్ఐసీసీ ఎఫ్ఎల్ఓ, ఏఎన్ఎన్ఈడబ్ల్యూ ప్రతినిధులు సుధా శివకుమార్, రాజీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఎఫ్ఎల్ఓ చైన్నె రూపొందించిన ప్రైడ్ ఆఫ్ ఎఫ్ఎల్ఓ –30 ఇయర్స్ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
మహిళాభ్యున్నతే లక్ష్యంగా ఒప్పందం
Published Sun, Dec 3 2023 1:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
Advertisement