సాక్షి, చైన్నె: భారతీయ రూఫింగ్ విభాగంలో మెటీరియల్స్, సాంకేతిక అంశాలను ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా 21 ఎడిషన్గా రూఫ్ ఇండియా–2024 ఎక్స్ పో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నట్టు ట్రేడ్ ఫెయిర్ నిర్వాహకుడు గగన్ సాహ్ని తెలిపారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ వేదికగా జరిగే ఈ ఎక్స్పోకు తరలిరావాలని ఇక్కడి సంస్థలకు పి లుపునిస్తూ సోమవారం స్థానికం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ విభాగంలో గ్లోబల్ మార్కెట్ లీడర్లను కలిగిన 6 దేశాల నుంచి 200లకు పైగా ఎగ్జిబిటర్లు , సరికొత్త సాంకేతికతలు, రూఫింగ్, క్లాడింగ్, ప్రీ– ఇంజినీరింగ్ , మెటల్ బిల్డింగ్ సిస్టమ్స్, టెన్సిల్ ఆర్కిటెక్చర్ తదితర వాటిని ప్రదర్శించబోతు న్నారని వివరించారు. కొత్త భవనాలు, పరిశ్రమలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు ప్రాజెక్టులు, మాల్స్, టౌన్ షిప్, మల్టీ ఫ్లెక్స్ల నిర్మాణాలు, ఆధునీకరణ తదితర అంశాల గురించి కొత్త ఆవిష్కరణలు ఈ ఎక్స్పోలో ఉంటాయని తెలిపారు.
రూఫ్ ఇండియా– 2024 ఎక్స్పోకు తరలిరండి
Published Tue, Apr 23 2024 8:30 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement