సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా బారినుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షన్నర దాటిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో గురువారం వరకు 27,41,836 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,81,627 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 1,50,160 మంది కోలుకున్నట్లు ఆయన తెలిపారు. వైరస్ నుంచి కోలుకున్నవారి రేటు రాష్ట్రంలో 82.67% ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఒక్కరోజులో 57,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,381 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,080కి చేరింది. కరోనా బారి నుంచి ఒక్కరోజే 2,021 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,387 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరిలో 24,592 మంది ఇళ్లు, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు.
కరోనాను జయించారు
Published Sat, Sep 26 2020 5:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement