CM KCR Ordered To Release Rythu Bandhu Funds From Dec 28th - Sakshi
Sakshi News home page

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త

Published Sun, Dec 18 2022 5:47 PM

CM KCR Is Good News For Telangana Farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. యాసంగి పంటకు అందించే రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

ఒక ఎకరం నుంచి ప్రారంభమై వరుసగా నిధుల విడుదల చేయనున్నారు. సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి రైతుల ఖాతాల్లో రూ.7,600 కోట్లు తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది.
చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పదవులకు 13 మంది రాజీనామా

Advertisement

తప్పక చదవండి

Advertisement