Telangana: కొత్తగా 36 కరోనా కేసులు   | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 36 కరోనా కేసులు  

Published Mon, Nov 7 2022 2:58 AM

Telangana Logs 36 New Covid 19 cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం 4,443 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 36 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.40 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 66 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.36 లక్షలకు చేరింది.   

Advertisement
Advertisement