Telangana: కొత్తగా 71 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 71 కరోనా కేసులు

Published Mon, Sep 19 2022 3:11 AM

Telangana Logs 71 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం 7,007 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 71 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.36 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 88 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.31 లక్షలకు చేరింది. ప్రస్తుతం 751 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.  

Advertisement
Advertisement