Telangana: కొత్తగా 81 కరోనా కేసులు  | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 81 కరోనా కేసులు 

Published Fri, Oct 28 2022 1:25 AM

Telangana Logs 81 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం నిర్వహించిన 8,464 కోవిడ్‌ నిర్థారణ పరీక్షల్లో 81 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.39 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 83 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8.35 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 505 యాక్టివ్‌ కేసులున్నాయి.  

Advertisement
Advertisement