కొత్తగా 28 కరోనా కేసులు  | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 28 కరోనా కేసులు 

Published Tue, May 3 2022 4:31 AM

Telangana Reports 28 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 14,597 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.92 లక్షలకు చేరింది. తాజాగా 32 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 7.87 లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 331 మంది చికిత్స పొందుతున్నారు.   

Advertisement
Advertisement