తిరుపతి అర్బన్ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో చేపల వేటను రద్దు చేసినట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందన్నారు. ఈ నెల 17వ తేదీన తీరం దాగే క్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అప్పటి వరకు వేటకు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తీరంలో ఈదురుగాలులు వీచే ప్రమాదమున్నందున ముందస్తు జాగ్రత్తగా చేపల వేటను రద్దు చేసినట్లు వివరించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారిని వెంటనే ఒడ్డుకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయాల్లోని మత్స్యకార సహాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుపాను సమయంలో చేపలు తీరానికి భారీగా కొట్టుకువస్తుంటాయని, స్థానికులు వాటి కోసం వెళ్లి చిక్కుల్లో పడవద్దని స్పష్టం చేశారు.
Breadcrumb
- HOME
Related news
-
● కలిమిలిని కలసిన నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ● గతంకంటే అత్యధిక మెజార్టీ సాధిస్తామని వెల్లడి
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలంగా ఉందని, భవిష్యత్లో టీడీపీ టూలెట్ బోర్డులు పెట్టుకునే పరిస్థితికి వస్తుందని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఎద్దేశా చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర పరిశీలకులు ఎమ్మార్సీరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ్యరెడ్డితో వెంకటగిరిలోని కలిమిలి నివాసంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్రెడ్డి, బాలాయపల్లి, డక్కిలి ఎంపీపీలు గూడూరు భాస్కర్రెడ్డి, రాజశేఖర్, రూరల్ నాయకులు తంబిరెడ్డి శివారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత కలిమిలి నివాసానికి విచ్చేసిన నేదురుమల్లికి డక్కిలి జెడ్పీటీసీ కలిమిలి రాజేశ్వరి శాలువ కప్పి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన దిశగా రాష్ట్రంలో 175కి 175 స్థానాలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి సేవలు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో గత మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని గెలిపిస్తామని చెప్పారు. అనంతరం వెంకటగిరి రాజాలు, ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వీబీ.సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్రలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతుశారద, పట్టణ కన్వీనర్ జీ.ఢిల్లీబాబు, కౌన్సిలర్ ఆరి శంకరయ్య, నాయకులు దొంతు బాలకృష్ణ, బొల్లంపల్లి కృష్ణ, పేచీరాజ్, తలపల మల్లికార్జున్, అల్లంసాయి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహం
40 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక 150 కటుంబాలు చేరిక టీడీపీకి టూలెట్ బోర్డు తప్పదు నెరబైలు: వైఎస్సార్సీపీలో చేరిన వారితో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి తిరుపతి రూరల్: ఎర్రావారిపాళెం మండలం, నెరబైలు పంచాయతీ వైఎస్సార్సీపీకి కంచుకోటగా మారుతోంది. పంచాయతీలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి 20 కుటుంబాలు చేరాయి. గురువారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో గంటా నారాయణ, నాగేంద్రబాబు, రెడ్డెప్ప, చిరంజీవి, నాగులయ్య, సుబ్బయ్య, మణి, చిట్టిబాబు, ఎం.సుబ్బయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ పంచాయతీ అధ్యక్షులు హరినాథ్రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగార్జున, తలకోన బోర్డ్ మెంబర్ జయంత్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు పంచాయతీ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు నాగోలు శ్రీనివాసులురెడ్డి సారథ్యంలో 40 కుటుంబాలకు పార్టీతీర్థం పుచ్చుకున్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చెంచయ్య యాదవ్, పుల్లూరు చెంచురామిరెడ్డి, నెల్లూరు ప్రతాప్, ముండే వెంకటేష్, తాటిపర్తి కిరణ్కుమార్రెడ్డి, బుడతొట్టి చిరంజీవి, మనవాసి నరసింహయాదవ్, పుల్లూరు చెంగారెడ్డి, పాదం సునీల్, రాజు తదితరులు ఉన్నారు. 21వ వార్డులో 30 మంది చేరిక శ్రీకాళహస్తి పట్టణంలోని 21వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు 30మంది వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటగిరి రూరల్: బాలాయపల్లి వైఎస్సార్సీపీ కన్వీనర్ వెందోటి కార్తీక్రెడ్డి, బాలాయపల్లి వైస్ ఎంపీపీ వాన పార్వతి, సర్పంచ్ ఒప్పతొట్టి అంకయ్య ఆధ్వర్యంలో కడగుంట గ్రామం నుంచి సుమారు 150 కుటంబాలు వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి రామ్కుమార్రెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. జేసీఎస్ కన్వీనర్ బాబిచౌదరి, వైఎస్సార్సీపీ నాయకులు ఆరి కోటేశ్వరరెడ్డి, రామలచేను మాధవయ్య, సొడారం వజ్రం, వాన చినకాటయ్య, కృష్ణయ్య, ప్రసాద్, పెద్దగంగయ్య, నాగువులు, మేకల చిన్నయ్య, ఒప్పతొట్టి చిన అంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
సూళ్లూరుపేట రూరల్: ఎన్నికల నియమావళిని అఽభ్యర్థులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల ఆర్వో చంద్రముని తెలిపారు. సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అందజేసిన ఎన్నికల నియమావళి పత్రాలను ఆర్వో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థులతో వచ్చే వ్యక్తులు నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలన్నారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 22వ తేదీలోపు సబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
రైలు నుంచి జారిపడి మహిళ మృతి
గూడూరు రూరల్: నెల్లూరు నుంచి గూడూరు వైపు వచ్చే రైలు మార్గంలో గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్కు ఉత్తరం వైపున సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ కొండప్పనాయుడు తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈమేరకు గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మహిళ అనుమానాస్పద మృతి శ్రీకాళహస్తి : ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధిలో గురువారం చోటుచేసుకుంది. ఒకటవ పట్టణ సీఐ నరసింహారావు అందించిన వివరాల మేరకు.. శ్రీకాళహస్తి మండలం, టీఎంవీ కండ్రిగకు చెందిన వెంకటేష్రెడ్డి, వాణి దంపతుల కుమార్తె గౌరి(28)ని పట్టణంలోని ముత్యాలమ్మ గుడివీధికి చెందిన పురం అనిల్కుమార్కు ఇచ్చి 2019లో వివాహం జరిపించారు. అనిల్కుమార్ పట్టణంలో ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నడుపుతున్నాడు. ఈ దంపతులకు భరత్(7), హర్షవర్దన్(5) ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం షాపు నుంచి ఇంటికి వెళ్లి చూడగా గౌరి ఇంట్లో ఉరివేసుకుని ఉన్నట్లు అనిల్కుమార్ చెబుతుండగా.. మృతురాలు గౌరి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతిపట్ల అనుమానం ఉందని అంటున్నారు. దీంతో గౌరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. పూరిల్లు దగ్ధం వాకాడు : వాకాడు ముస్లిం కాలనీలో గురువారం పూరిల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం.. గ్రామంలో ఎస్కే అల్లాబాషా నివాసం ఉంటున్నాడు. ఆయన శుక్రవారం పనిమీద బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల వారు గమనించి ఇంటి యజమానికి తెలియజేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం కోట అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్క డి కి చేరుకుని మంటలను ఆర్పేశారు. సుమారు రూ. 50 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. -
చంద్రబాబు కూటమి
వంచించడానికే● ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలుపు జగనన్నదే ● తిరుపతి ప్రజల గుండెల్లో అభివృద్ధి ప్రధాతగా అభినయ్ ● 31వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన తిరుపతి మంగళం: మాయమాటలతో ప్రజలను వంచించడానికే చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి 31వ డివిజన్లో గురువారం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగుంట రవి, దుద్దేల బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతోపాటు మేయర్ డాక్టర్ శిరీష ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో భూమనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం బొమ్మగుంట రవి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రపంచ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధే పరమావధిగా జగనన్న పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పెత్తందారులకు కొమ్ముకాయడం తప్ప పేదలకు చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కడిగా పోటీచేసే ధైర్యం లేక జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని మండిపడ్డారు. తిరుపతిలో అభినయ్ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. తిరుపతిలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కూటమి నాయకులు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాముల రమేష్రెడ్డి, దేవదానం, తొండమనాటి వెంకటేష్రెడ్డి, కంకనాల రమేష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీయాదవ్, కార్పొరేటర్లు శేఖర్రెడ్డి, పొన్నాలచంద్ర, నరేంద్ర, ఆరణి సంధ్య, ఆధిలక్ష్మి, దూదికుమారి, కల్పనా యాదవకృష్ణ, మట్లి వెంకటరెడ్డి, పార్టీ నాయకులు తిమ్మారెడ్డి, చిరంజీవి, చెంగల్రాయులు, కన్నయ్య, దాము, ఊతుకుంట మోహన్, ఇమ్రాన్, యాదవకృష్ణ, పుష్పలత, గల్లా కవిత, పుణీత, శారద పాల్గొన్నారు.
Related News by category
-
చంద్రబాబు కూటమి
వంచించడానికే● ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలుపు జగనన్నదే ● తిరుపతి ప్రజల గుండెల్లో అభివృద్ధి ప్రధాతగా అభినయ్ ● 31వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన తిరుపతి మంగళం: మాయమాటలతో ప్రజలను వంచించడానికే చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి 31వ డివిజన్లో గురువారం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగుంట రవి, దుద్దేల బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతోపాటు మేయర్ డాక్టర్ శిరీష ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో భూమనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం బొమ్మగుంట రవి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రపంచ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధే పరమావధిగా జగనన్న పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పెత్తందారులకు కొమ్ముకాయడం తప్ప పేదలకు చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కడిగా పోటీచేసే ధైర్యం లేక జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని మండిపడ్డారు. తిరుపతిలో అభినయ్ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. తిరుపతిలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కూటమి నాయకులు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాముల రమేష్రెడ్డి, దేవదానం, తొండమనాటి వెంకటేష్రెడ్డి, కంకనాల రమేష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీయాదవ్, కార్పొరేటర్లు శేఖర్రెడ్డి, పొన్నాలచంద్ర, నరేంద్ర, ఆరణి సంధ్య, ఆధిలక్ష్మి, దూదికుమారి, కల్పనా యాదవకృష్ణ, మట్లి వెంకటరెడ్డి, పార్టీ నాయకులు తిమ్మారెడ్డి, చిరంజీవి, చెంగల్రాయులు, కన్నయ్య, దాము, ఊతుకుంట మోహన్, ఇమ్రాన్, యాదవకృష్ణ, పుష్పలత, గల్లా కవిత, పుణీత, శారద పాల్గొన్నారు. -
● కలిమిలిని కలసిన నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ● గతంకంటే అత్యధిక మెజార్టీ సాధిస్తామని వెల్లడి
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలంగా ఉందని, భవిష్యత్లో టీడీపీ టూలెట్ బోర్డులు పెట్టుకునే పరిస్థితికి వస్తుందని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఎద్దేశా చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర పరిశీలకులు ఎమ్మార్సీరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ్యరెడ్డితో వెంకటగిరిలోని కలిమిలి నివాసంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్రెడ్డి, బాలాయపల్లి, డక్కిలి ఎంపీపీలు గూడూరు భాస్కర్రెడ్డి, రాజశేఖర్, రూరల్ నాయకులు తంబిరెడ్డి శివారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత కలిమిలి నివాసానికి విచ్చేసిన నేదురుమల్లికి డక్కిలి జెడ్పీటీసీ కలిమిలి రాజేశ్వరి శాలువ కప్పి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన దిశగా రాష్ట్రంలో 175కి 175 స్థానాలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి సేవలు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో గత మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని గెలిపిస్తామని చెప్పారు. అనంతరం వెంకటగిరి రాజాలు, ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వీబీ.సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్రలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతుశారద, పట్టణ కన్వీనర్ జీ.ఢిల్లీబాబు, కౌన్సిలర్ ఆరి శంకరయ్య, నాయకులు దొంతు బాలకృష్ణ, బొల్లంపల్లి కృష్ణ, పేచీరాజ్, తలపల మల్లికార్జున్, అల్లంసాయి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహం
40 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక 150 కటుంబాలు చేరిక టీడీపీకి టూలెట్ బోర్డు తప్పదు నెరబైలు: వైఎస్సార్సీపీలో చేరిన వారితో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి తిరుపతి రూరల్: ఎర్రావారిపాళెం మండలం, నెరబైలు పంచాయతీ వైఎస్సార్సీపీకి కంచుకోటగా మారుతోంది. పంచాయతీలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి 20 కుటుంబాలు చేరాయి. గురువారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో గంటా నారాయణ, నాగేంద్రబాబు, రెడ్డెప్ప, చిరంజీవి, నాగులయ్య, సుబ్బయ్య, మణి, చిట్టిబాబు, ఎం.సుబ్బయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ పంచాయతీ అధ్యక్షులు హరినాథ్రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగార్జున, తలకోన బోర్డ్ మెంబర్ జయంత్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు పంచాయతీ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు నాగోలు శ్రీనివాసులురెడ్డి సారథ్యంలో 40 కుటుంబాలకు పార్టీతీర్థం పుచ్చుకున్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చెంచయ్య యాదవ్, పుల్లూరు చెంచురామిరెడ్డి, నెల్లూరు ప్రతాప్, ముండే వెంకటేష్, తాటిపర్తి కిరణ్కుమార్రెడ్డి, బుడతొట్టి చిరంజీవి, మనవాసి నరసింహయాదవ్, పుల్లూరు చెంగారెడ్డి, పాదం సునీల్, రాజు తదితరులు ఉన్నారు. 21వ వార్డులో 30 మంది చేరిక శ్రీకాళహస్తి పట్టణంలోని 21వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు 30మంది వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటగిరి రూరల్: బాలాయపల్లి వైఎస్సార్సీపీ కన్వీనర్ వెందోటి కార్తీక్రెడ్డి, బాలాయపల్లి వైస్ ఎంపీపీ వాన పార్వతి, సర్పంచ్ ఒప్పతొట్టి అంకయ్య ఆధ్వర్యంలో కడగుంట గ్రామం నుంచి సుమారు 150 కుటంబాలు వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి రామ్కుమార్రెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. జేసీఎస్ కన్వీనర్ బాబిచౌదరి, వైఎస్సార్సీపీ నాయకులు ఆరి కోటేశ్వరరెడ్డి, రామలచేను మాధవయ్య, సొడారం వజ్రం, వాన చినకాటయ్య, కృష్ణయ్య, ప్రసాద్, పెద్దగంగయ్య, నాగువులు, మేకల చిన్నయ్య, ఒప్పతొట్టి చిన అంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
సూళ్లూరుపేట రూరల్: ఎన్నికల నియమావళిని అఽభ్యర్థులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల ఆర్వో చంద్రముని తెలిపారు. సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అందజేసిన ఎన్నికల నియమావళి పత్రాలను ఆర్వో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థులతో వచ్చే వ్యక్తులు నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలన్నారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 22వ తేదీలోపు సబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
రైలు నుంచి జారిపడి మహిళ మృతి
గూడూరు రూరల్: నెల్లూరు నుంచి గూడూరు వైపు వచ్చే రైలు మార్గంలో గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్కు ఉత్తరం వైపున సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ కొండప్పనాయుడు తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈమేరకు గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మహిళ అనుమానాస్పద మృతి శ్రీకాళహస్తి : ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధిలో గురువారం చోటుచేసుకుంది. ఒకటవ పట్టణ సీఐ నరసింహారావు అందించిన వివరాల మేరకు.. శ్రీకాళహస్తి మండలం, టీఎంవీ కండ్రిగకు చెందిన వెంకటేష్రెడ్డి, వాణి దంపతుల కుమార్తె గౌరి(28)ని పట్టణంలోని ముత్యాలమ్మ గుడివీధికి చెందిన పురం అనిల్కుమార్కు ఇచ్చి 2019లో వివాహం జరిపించారు. అనిల్కుమార్ పట్టణంలో ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నడుపుతున్నాడు. ఈ దంపతులకు భరత్(7), హర్షవర్దన్(5) ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం షాపు నుంచి ఇంటికి వెళ్లి చూడగా గౌరి ఇంట్లో ఉరివేసుకుని ఉన్నట్లు అనిల్కుమార్ చెబుతుండగా.. మృతురాలు గౌరి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతిపట్ల అనుమానం ఉందని అంటున్నారు. దీంతో గౌరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. పూరిల్లు దగ్ధం వాకాడు : వాకాడు ముస్లిం కాలనీలో గురువారం పూరిల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం.. గ్రామంలో ఎస్కే అల్లాబాషా నివాసం ఉంటున్నాడు. ఆయన శుక్రవారం పనిమీద బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల వారు గమనించి ఇంటి యజమానికి తెలియజేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం కోట అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్క డి కి చేరుకుని మంటలను ఆర్పేశారు. సుమారు రూ. 50 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement