పరవాడ: తిక్కవానిపాలేనికి చెందిన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా తీరానికి చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి 10 గంటలకు గ్రామానికి చెందిన దూడ నూకాలు, గంగులు, చేపల అప్పారావు, మహాలక్ష్మి, చేపల ముసలయ్య, పరదేశి ఒకే బోటులో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. రాత్రి సమయంలో పడవ కొంత ప్రయాణించిన తర్వాత ఇంజినీర్ మరమ్మతులకు గురైంది. సెల్ఫోన్ సిగ్నల్స్ రాక బహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వీచిన గాలులతో పడవ ఎటు ప్రయాణిస్తుందో అంతుచిక్కక వారు ఆందోళనలో పడ్డారు. తెల్లవారే సరిగి నడి సముద్రంలో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే వారి వద్ద ఉన్న మంచి నీరు తాగేశారు. తినడానికి, తాగడానికి ఎటువంటి ఆహార పానీయాలు లేక రెండు రోజుల పాటు ఆకలితో అల్లాడిపోయారు. రేవు పోలవరం తీరానికి చాలా దూరంలో ఉండగా సెల్ ఫోన్ సిగ్నల్ రావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గురువారం రాత్రి 12 గంటలకు బంగారమ్మపాలెం తీరానికి చేరుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు పడవతో పాటు మెకానిక్ను వెంటబెట్టుకుని శుక్రవారం ఉదయానికి బంగారమ్మపాలెం తీరానికి చేరుకున్నారు. ఇంజిన్కు మరమ్మతులు చేసి.. ఉదయం 10 గంటలకు మత్స్యకారులంతా క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారని సర్పంచ్ చేపల మసేను వెల్లడించారు.
క్షేమంగా చేరుకున్న మత్స్యకారులు
Published Sat, Nov 11 2023 12:48 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement