విజయనగరం క్రైమ్: చోరీ కేసులో నిందితుడిని రూరల్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ టి.వి.తిరుపతిరావు వివరాలిలా ఉన్నాయి.. ద్వారపూడి వినాయకనగర్లో నివాసముంటున్న హిమమణి, ఆమె భర్త సూర్యప్రకాష్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన ఎప్పటిలాగే విధుల నిమిత్తం పాఠశాలకు వారు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో హిమమణి ఇంటికి వచ్చి, చూడగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఎస్ఐ గణేష్ బృందం దర్యాప్తు చేపట్టారు. గతంలో వారింటి పనులు చేసిన కాళీఘాట్ కాలనీకి చెందిన బొందిలి దిలీప్కుమార్ అనే వ్యక్తే ఇంటికి వచ్చి, చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు అతడిని విచారణ చేయగా, ఇంటి తాళాలు తీసి, బీరువాలోని ఆభరణాలు దొంగిలించినట్లు అంగీకరించాడని సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఆభరణాలు రికవరీ చేశామన్నారు. ఈ కేసు ఛేదనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఎస్ఐ గణేష్, కానిస్టేబుళ్లు కె.రామమోహనగౌరి, రామకృష్ణ తదితరులను అభినందించారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
Published Sun, Nov 12 2023 12:28 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సాక్షి కార్టూన్ 10-05-2024
చరిత్ర పునరావృతం అవుతుంది...
రంగును బట్టి రాజకీయాలా?
భరోసా కావాలి!
ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement