విద్యారణ్యపురి: హనుమకొండలోని జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ (ఇన్చార్జ్ హెచ్ఎం)గా పనిచేస్తున్న సువార్త రత్నను సస్పెండ్ చేసినట్లు మంగళవారం డీఈఓ అబ్దుల్ హై తెలిపారు. పాఠశాలలో మధ్యా హ్న భోజనం బియ్యం నిల్వలు అధికంగా ఉన్నాయనే అరోపణల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, ఎంఈఓ వేర్వేరుగా తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్కు,బియ్యం నిల్వలకు సంబంధించి 10 క్వింటాళ్ల 50 కిలోలు అధికంగా ఉన్నట్లు గుర్తించా రు. ఎంఈఓ రాంకిషన్ రాజు ఇచ్చిన నివేదిక అధారంగా సువార్త రత్నను సస్పెండ్ చేశారు.
ఉపాధ్యాయురాలు సువార్త రత్న సస్పెన్షన్
Published Wed, Mar 29 2023 1:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement