నాడు | Sakshi
Sakshi News home page

నాడు

Published Sat, Nov 18 2023 1:48 AM

-

శేషాచలం అడవుల్లో విస్తరించిన చెట్లు

వైఎస్సార్‌ జిల్లాలో 3.2 మిలియన్‌ హెక్టార్లు

సాగుకు సమాయత్తమవుతున్న అన్నదాతలు

ఆంక్షలు ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం 2004లో వాణిజ్య పరంగా విధించిన ప్రభుత్వ ఆంక్షలతో అడవిలో స్మగ్లింగ్‌, ఎగుమతుల కోసం పోరు.. తరలింపునకు కూలీల కష్టాలు, పోలీసుల నుంచి వారికి కలిగే నష్టాలు ఇప్పటి వరకూ కనిపించాయి. దేశ, విదేశాలలో విలువ పెరగడంతో అక్రమ రవాణాకు ఆజ్యం పడింది. స్మగ్లింగ్‌ చేసే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు , ఫారెస్టు అధికారులు ఎంతోమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాపారంలో కొందరు కోట్లకు పడగలెత్తారు.

Advertisement
Advertisement