పోరుమామిళ్ల : పట్టణంలోని కొలిమివీధి, పొట్టిగారివీధి, ఉద్దికట్టవీధికి చెందిన 25 కుటుంబాల టీడీపీ వారు ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. బట్టు కాశయ్య, కండక్టర్ కాశయ్యల ఆధ్వర్యంలో సంగీత శీను, రంగాచారి, మధు, ఓంప్రసాద్, మురళి, శ్రీహరి, శంకరాచారి, లక్ష్మినారాయణాచారి, సుధాకర్, సుభాషిణి, విజయమ్మ, షంషీర్, ఖాదర్బాషా, అన్వర్, బాలబ్రహ్మాచారి, మల్లికార్జునాచారి తదితర 25 కుటుంబాలకు చెందిన వారికి పార్టీ కండువాలు కప్పి వారిని గోవిందరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలానికి రూ. 384 కోట్లు నిధులు రాగా అందులో పట్టణానికే 4 సచివాలయాల నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించారన్నారు. పట్టణ అభివృద్ధికి మరో వంద కోట్లకు పైగా రాగా ఉద్దికట్టవీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వీధిరోడ్డు, శివాలయం వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు చేశామన్నారు. ప్రధాన రహదారిలో డివైడర్ రోడ్డు కోసం రూ. 23 కోట్లు నిధులు కేటాయించారన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న వైఎస్ జగన్ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు కరెంట్ రమణారెడ్డి, వైస్ ఎంపీపీ సీఎం బాషా, మండల కోఆప్షన్ మెంబర్ అల్లా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీవ్బాషా, ఉపసర్పంచ్ రాళ్లపల్లె రవికుమార్, మాజీ ఉపసర్పంచ్ నరసింహులు, పట్టణ కన్వీనర్ హబీబ్, యువజన కన్వీనర్ చాపాటి సాయి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీలో 25 కుటుంబాలు చేరిక
Published Mon, Dec 11 2023 1:02 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
● సాయంత్రం నుంచి రథాలకు బ్రేక్.. మూగబోనున్న మైక్లు ● మద్యం దుకాణాలకూ సీల్ ● చివరిరోజుపై పార్టీల ఫోకస్
బీజేపీ గెలిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే
No Headline
విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి
మోదీని మూడోసారి ప్రధాని చేయాలి
బీజేపీకి ఓటమి భయం
క్లుప్తంగా
గాలివాన బీభత్సం
కల్యాణం.. కమనీయం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement