కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) ఆధ్వర్యంలో ప్రవాసాంధ్ర భరోసా బీమాను సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ బీహెచ్ ఇలియాస్ తెలిపారు. ఆదివారం వారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రవాసాంధ్ర కుటుంబాలకు ఈ బీమా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 2024 జనవరి 15 నుంచి కొత్త పాలసీ వస్తుందని, ప్రీమియం డబ్బులు కూడా పెరిగే అవకాశశం ఉంటుందన్నారు. కావున ఇప్పుడున్న మేరకు వలస కార్మికులకు మూడేళ్ల కాలపరిమితితో రూ.550లు నమోదు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులతై 2024 జనవరి 15 నుంచి రూ.180లు చెల్లించి బీమా చేసుకోవచ్చన్నారు. ఈ బీమా చేసుకున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.10లక్షల పరిహారం వస్తుందని, ప్రమాదం జరిగి ఆపరేషన్ ఇతర ఖర్చులకు బిల్లులు ఇస్తే లక్ష రూపాలయ వరకు పరిహారం వస్తుందన్నారు. అలాగే మహిళలకు 9 మాసాల తర్వాత గర్భం వచ్చి సాదారణ కాన్పు అయితే రూ.35వేలు, సిజేరియన్ అయితే రూ.50వేలు ఇస్తారన్నారు. విదేశాలలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి మనపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడకుండా గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రవాసాంధ్ర భరోసా బీమాను సద్వినియోగం చేసుకోవాలి
Published Sun, Dec 17 2023 11:56 PM
1/1
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రత్యేక పోలింగ్ కేంద్రాలిక్కడే..
వేసవిలోనూ నిరంతరం మంచినీటి సరఫరా
‘రిజర్వేషన్ల వ్యతిరేక బీజేపీని ఓడించాలి’
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి విద్యార్థుల ఎంపిక
ఐటీఐలో కొత్త కొర్సులు
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ
అంగన్వాడీల రిటైర్మెంట్..!
● నేటి సాయంత్రం 4గంటల వరకే అనుమతి ● బంద్ కానున్న ఎన్నికల ప్రచార మోత
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement