నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రెండోసారి పెరిగాయి. గతంలో స్వల్పంగా పెరగగా, ఈసారి భారీగా పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 3.18 రూపాయలు పెరిగింది. ఇక లీటర్ డీజిల్పై 3.09 రూపాయలు పెరిగింది. శనివారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. కొత్త ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ 68 రూపాయలకు, లీటర్ డీజిల్ ధర 56 రూపాయలకు చేరుకోనుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే ధరలు పెరిగాయి. ఇదే నెలలో లీటర్ పెట్రోల్ పై 82 పైసలు పెంచగా, లీటర్ డీజిల్ పై 61 పైసలు పెంచారు.
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Published Sat, Feb 28 2015 7:39 PM
Advertisement
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement