యాంబీ వ్యాలీని వేలం వేయండి | Sakshi
Sakshi News home page

యాంబీ వ్యాలీని వేలం వేయండి

Published Tue, Apr 18 2017 10:00 AM

మహారాష్ట్రలో సహారాకు చెందిన దాదాపు రూ.34,000 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీని వేలం వేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.