దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గో రోజు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల భారీ నష్టంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 60 పాయింట్ల నష్ట పోయింది. ప్రస్తుతం నిఫ్టీ 8,200 పాయింట్లతో కొనసాగుతోంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై పడిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఇదిలా ఉండగా డాలరుతో రూపాయి మారకం విలువ 63.40 కు పడిపోయింది. ఇది ఎనిమిది నెలల కనిష్టస్థాయికి పడిపోవడం గమనార్హం.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.
Published Tue, Dec 16 2014 1:07 PM
Advertisement
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement