కర్నూలు జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి సమీపంలో మంగళవారం ఉదయం ఓ మూలమలుపు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళా టీచర్లకు చేతులు విరిగాయి. క్షతగాత్రులను కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ఉపాధ్యాయులతో కలిసి 68 మంది విద్యార్థులు ఉన్నారు.
స్కూలు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
Published Tue, Dec 20 2016 11:31 AM
Advertisement
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- దాడిచేసింది వారు.. మాపై కేసులా?
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
- బిభవ్ కుమార్ అరెస్ట్
- డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
Advertisement