నీటి వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేవి అవాస్తవాలని టీఆర్ఎస్ పార్టీ నేత, తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ చెప్పేవి అసత్యాలు అని కొట్టిపారేశారు. వెంటనే మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే క్రమంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నాబార్డు మధ్య ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశారు.
తెలంగాణ 11 ప్రాజెక్టులకు నాబార్డు నిధులు
Published Tue, Sep 6 2016 7:45 PM
Advertisement
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement