చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల మరోసారి మారణహోమం సృష్టించారు. సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని సోమవారం మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో 13 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం. స్థానికులను రక్షణగా వాడుకుని మావోయిస్టులు ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల దాడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
మావోయిస్టుల మెరుపుదాడి: 13 మంది జవాన్ల మృతి
Published Mon, Dec 1 2014 6:13 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement