మావోయిస్టుల మెరుపుదాడి: 13 మంది జవాన్ల మృతి | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల మెరుపుదాడి: 13 మంది జవాన్ల మృతి

Published Mon, Dec 1 2014 6:13 PM

చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల మరోసారి మారణహోమం సృష్టించారు. సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని సోమవారం మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో 13 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం. స్థానికులను రక్షణగా వాడుకుని మావోయిస్టులు ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల దాడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement