చిత్తూరు జిల్లా ఏర్పేడులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మృత్యు వులా దూసుకొచ్చిన లోడ్ లారీ అదుపు తప్పి 11 మంది ప్రాణాలు తీసింది. అదే లారీ ఆగ కుండా వెళ్లి పోలీస్స్టేషన్ ముందున్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో సిమెంట్స్తంభం విరిగి పడి విద్యుత్షాక్తో అక్కడే ఉన్న నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు.
దూసుకొచ్చిన మృత్యువు
Published Sat, Apr 22 2017 7:02 AM
Advertisement
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement