35 మంది ఐఏఎస్‌లు.. 7 గంటలు.. | Sakshi
Sakshi News home page

35 మంది ఐఏఎస్‌లు.. 7 గంటలు..

Published Fri, Jul 14 2017 7:44 AM

మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారుల సంఘం గురు వారం మంజీరా అథితిగృహంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సుమారు 35 మంది ఐఏఎస్‌ అధికారులు పాల్గొనగా.. దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చిం చారు. మహబుబాబాద్‌ కలెక్టర్‌ పట్ల ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement