38మంది హతం.. ఏడుగురు బందీ! | Sakshi
Sakshi News home page

38మంది హతం.. ఏడుగురు బందీ!

Published Thu, Sep 29 2016 4:20 PM

పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం జరిపిన దాడుల్లో 38మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిసింది. మరో ఏడుగురు బందీ అయినట్లు సమాచారం. అయితే, ఈ దాడిలో భారత్ సైనికుల్లో ఏ ఒక్కరూ గాయపడలేదు.

Advertisement
Advertisement