ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sat, Jun 10 2017 3:45 PM

ఒడిశాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిదిమంది దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా మచ్చోగాం వద్ద చోటుచేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement