కస్టడీలో వ్యక్తి మృతి.. పీఎస్‌కు నిప్పు! | Sakshi
Sakshi News home page

కస్టడీలో వ్యక్తి మృతి.. పీఎస్‌కు నిప్పు!

Published Mon, Mar 6 2017 7:27 AM

పోలీస్ స్టేషన్లో ఓ నిందితుడు చనిపోవడంతో మృతుడి బంధువులు గందరగోళం సృష్టించారు. పోలీస్ స్టేషన్‌తో పాటు పీఎస్ ప్రాంగణంలో ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. పాట్నా, భోజ్‌పూర్ జిల్లాలోని బర్హారా గ్రామంలో ఆదివారం ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది.