ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇకపై పాస్పోర్ట్ సేవలన్నీ విశాఖపట్నం కేంద్రంగా అందిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం తెలంగాణలోని 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాలకు సేవలు అందిస్తోంది. ఇకపై ఏపీలోని ఆ 8 జిల్లాల సేవలు కూడా విశాఖపట్నంలోని పాస్పోర్ట్ కార్యాలయానికి బదలాయిస్తున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి (ఆర్పీవో) అశ్విని సత్తారు వెల్లడించారు.
పాస్పోర్ట్ సేవలన్నీ ఇక విశాఖలో..
Published Fri, Jan 30 2015 7:41 AM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement