ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి నారా లోకేశ్, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, అర్జునుడు, పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఆళ్ల నాని శుక్రవారం ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
ఎమ్మెల్సీలుగా ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక
Published Fri, Mar 10 2017 6:34 PM
Advertisement
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement