'తన పాపం బయట పడుతుందనే ఇలా.. ' | Sakshi
Sakshi News home page

'తన పాపం బయట పడుతుందనే ఇలా.. '

Published Fri, Dec 18 2015 12:07 PM

అసెంబ్లీ నుంచి సస్పెండైన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ వెలుపల గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు.