రాందేవ్‌తోపాటు యోగాసనాలు వేసిన అమిత్‌షా | Sakshi
Sakshi News home page

రాందేవ్‌తోపాటు యోగాసనాలు వేసిన అమిత్‌షా

Published Wed, Jun 21 2017 8:52 AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో చేరిపోయారు. నేడు (జూన్‌ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఆయన రాందేవ్‌తో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని జీఎండీసీ గ్రౌండ్‌లో లక్షల మంది యోగాకు హాజరుకాగా ఉదయం 5.30గంటల ప్రాంతంలో మొదలుపెట్టారు.

Advertisement
Advertisement