బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేస్తుండటమే ఇందుకు బలమైన సంకేతమని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న అమిత్ షాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపిస్తారని నిన్నమొన్నటి వరకు వినిపించింది. ఇప్పుడు ఆయన రాజ్యసభకు పోటీ చేస్తుండటంతో వ్యూహం మారినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రిమండలిలో షాకు అత్యంత కీలకమైన పోర్టుఫోలియో లభించనున్నట్టు సమాచారం.
సరికొత్త వ్యూహం: రక్షణ మంత్రిగా షా!
Published Mon, Jul 31 2017 3:24 PM
Advertisement
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement