ఇష్టారాజ్యం | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యం

Published Sat, Dec 19 2015 6:53 AM

ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ గొంతు నొక్కడానికి అధికార పక్షం పలు వ్యూహాలు అనుసరించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఏపీ శాసనసభ- అనేక మలుపులు, మరకలతో ముగిసింది. హేయమైన కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అంశం మీద చర్చ జరగకుండా చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ వ్యవహరిం చింది.

Advertisement
Advertisement